Latest
-
HYD: కొవిషీల్డ్ పై ఆందోళన వద్దు..డాక్టర్ ఎంఎస్ఎస్ ముఖర్జీ
కలికిరి నేస్తం న్యూస్..హైదరాబాద్: సమస్యలుంటే తొలి డోసు తర్వాతే బయటపడాలి.మూడేండ్ల తర్వాత ప్రమాదాలు వచ్చే చాన్సే లేదు..డాక్టర్ ఎంఎస్ఎస్ ముఖర్జీకొవిషీల్డ్ వ్యాక్సిన్ దుష్ప్రభావాలపై తయారీ సంస్థ ఆస్ట్రాజెనికా చేసిన ప్రకటన వ్యాక్సిన్ తీసుకున్న వారిని భయాందోళనలకు గురి చేస్తున్నది.తమ వ్యాక్సిన్ తీసుకున్న కొంతమందిలో దుష్ప్రభావాలు (సైడ్ఎఫెక్ట్స్) వస్తున్న మాట నిజమేనంటూ ఆస్ట్రాజెనికా కంపెనీ న్యాయస్థానం ముందు అంగీకరించింది. స్వయంగా కంపెనీనే న్యాయస్థానం ముందు తమ కంపెనీలో తయారైన టీకాతో దుష్ప్రభావాలు ఉన్నాయని, ఇది తీసుకున్న కొందరిలో రక్తం…